Exclusive

Publication

Byline

తెలంగాణపై విరుచుకుపడిన మెుంథా.. ఇవాళ కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు!

భారతదేశం, అక్టోబర్ 30 -- ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి తీరం దాటిన మెుంథా తుపాను ప్రభావం కారణంగా తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా బుధవారం చాలా ప్రాంతాల్... Read More


కర్నూలు బస్సు ఫైర్ యాక్సిడెంట్‌లో ట్విస్ట్.. అసలు ఈ ప్రమాదానికి కారణం మరో బస్సు!

భారతదేశం, అక్టోబర్ 30 -- కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ఇటీవల బస్సు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. 19 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. అంతకుముందు బైకర్ శివశంకర్ మరణించాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచ... Read More


ఏపీ ప్రజలకు అలర్ట్.. జలవనరుల శాఖ నుంచి కీలక ప్రకటన!

భారతదేశం, అక్టోబర్ 30 -- మెుంథా తుపాను ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఏపీ తీరందాటినా దాని ప్రభావం ఇంకా తగ్గడం లేదు. దీంతో ఏపీ జలవనరుల అభివృద్ధి శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. కృష్ణా... Read More


మెుంథా ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో వాన ముసురు.. ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు!

భారతదేశం, అక్టోబర్ 29 -- తీవ్రమైన మెుంథా తుపాను ఆంధ్రప్రదేశ్ తీరాన్ని మచిలీపట్నం, కళింగపట్నం మధ్య (కాకినాడకు దక్షిణంగా నర్సాపూర్ సమీపంలో) దాటింది. తరువాత తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. మెుంథా ప్రభావంత... Read More


మెుంథా ప్రభావంతో హైదరాబాద్‌లో వాన ముసురు.. ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు!

భారతదేశం, అక్టోబర్ 29 -- తీవ్రమైన మెుంథా తుపాను ఆంధ్రప్రదేశ్ తీరాన్ని మచిలీపట్నం, కళింగపట్నం మధ్య (కాకినాడకు దక్షిణంగా నర్సాపూర్ సమీపంలో) దాటింది. తరువాత తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. మెుంథా ప్రభావంత... Read More


హైదరాబాద్ : ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులతో ఈ రూట్‌లో 9 నెలలు ట్రాఫిక్ మళ్లింపు

భారతదేశం, అక్టోబర్ 29 -- జాతీయ రహదారి 44పై ప్యారడైజ్ జంక్షన్-డైరీ ఫామ్ రోడ్డు వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు మెుదలుకానున్న నేపథ్యంలో ఈ నెల 30.10.2025 నుంచి ట్రాఫిక్ మళ్లింపు ఉండనుంది. దాదాపు తొ... Read More


ప్రభుత్వ పాఠశాలలో దారుణం.. బాలికల వాష్‌రూమ్‌లో సీక్రెట్ కెమెరా!

భారతదేశం, అక్టోబర్ 28 -- కరీంనగర్ జిల్లాలో కురిక్యాల పాఠశాలలో షాకింగ్ ఘటన జరిగింది. పాఠశాల అటెండర్ బాలికల వాష్ రూమ్‌లో సీక్రెట్ కెమెరాను ఏర్పాటు చేశాడు. హెడ్ మాస్టర్ ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చిం... Read More


మెుంథా తుపాను సమయంలో ప్రజలకు సాయం చేయడానికి 558 కంట్రోల్ రూమ్‌లు!

భారతదేశం, అక్టోబర్ 28 -- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెుంథా తుపాను ఎదుర్కోవడానికి అధికారులను సిద్ధం చేసింది. ప్రజలకు సహాయం చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా 558 కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. వీటిలో ఒక రాష్ట... Read More


పంట కొనుగోళ్లలో అప్రమత్తంగా ఉండాలి.. రైతులకు నష్టం జరగొద్దు : సీఎం రేవంత్ రెడ్డి

భారతదేశం, అక్టోబర్ 28 -- మెుంథా తుపాను ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పంటల సేకరణలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. వరి, పత్తి, మొక్కజొన్న స... Read More


తీవ్ర తుపానుగా మెుంథా.. ఈ రాత్రికి తీరం దాటే అవకాశం.. ఇప్పటికే మెుదైలన బీభత్సం!

భారతదేశం, అక్టోబర్ 28 -- మెుంథా తీవ్ర తుపానుగా బలపడింది. ఆంధ్రప్రదేశ్‌ మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. తీవ్ర తుపాను మారిన మెుంథా ఏపీ వైపు దూసుకువస్తోంది. దీంతో ... Read More